Tuesday, May 21, 2024

Amaravthi

కట్టిపడవేసే ఏలూరు గోదావరి నది పరీవాహక ప్రాంతం..

అక్కడ అందాలు కనువిందు చేస్తాయి.. ఎత్తైన కొండలు మధ్యలో గోదారి గలగలలు.. అమరావతి : అక్కడి ప్రకృతి అందాలు పర్యాటకలను కట్టిపడేస్తాయి. ఎటు చూసినా ఆహ్లాదకర ప్రదేశం, ఎత్తయిన కొండలు, మధ్యలో గోదావరి గలగలలు.. మరోపక్క ప్రశాంత వాతావరణం.. అయితే అలాంటి ఆహ్లాదకర వాతావరణం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..? అక్కడి ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.. ఏలూరు...

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు లోకేష్..

రెండో రోజు సీఐడీ విచారణకు లోకేష్ తొలిరోజు విచారణ తర్వాత మళ్లీ నోటీసులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రశ్నిస్తున్న సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం విచారణ జరగగా.. మరోసారి విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ...

చంద్రబాబు కేసు విచారణ వాయిదా..

సమాధానం ఇచ్చేనందుకు సమయం కావాలని కోరిన సీఐడీ.. వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి తన క్వాష్ పిటిషను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన సవాల్ చేయగా.. జస్టిస్ అనిరుద్ధ...

ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షే..

ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో ఎటువంటి అక్రమాలూ లేవు రోజుకో కేసుతో బురదజల్లడమే వైసీపీ విధానం రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషం గా లేదు ఎం.ఎస్.స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారు చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి నారాయణ.. అమరావతి : వ్యవసాయరంగానికి ఎంతో సేవ చేసిన ఎం.ఎస్. స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు...

యువగళం పాదయాత్ర వాయిదా

చంద్రబాబు కేసులతో ఢిల్లీ లోనే లోకేశ్‌ మకాం.. న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీ పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు వాయిదా.. త్వరలోనే తేదీ ఖరారు అమరావతి : నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగింపు వాయిదా పడిరది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టులో స్కిల్‌...

చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగింపు..

అక్టోబర్‌ 5 వరకు పొడగింపుపై సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీకోర్టు.. 30 అంశాల్లో సుమారు 120కి పైగా ప్రశ్నలు సంధించిన సీఐడీ అధికారులు.. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు.. అమరావతి : చంద్రబాబుకు అక్టోబర్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. కస్టడీ, రిమాండ్‌ పొడిగించా లంటూ సీఐడీ పిటిషన్‌...

తప్పుడు కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవు..

తమిళ్‌ తలైవా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌అమరావతి : తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తమిళ్‌ తలైవా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌? కి ఫోన్‌ చేసి పరామర్శించిన...

అసైన్డ్‌ భూములపై 66,111 మందికి పూర్తి హక్కులు..( పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన ఏపీ కేబినేట్.. )

ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణం.. 1966 గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటు.. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ 65 ఏళ్లు.. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణ.. కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు.. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ. 454 కోట్ల ప్యాకేజీ.. కలవృత్తులకు ఇచ్చిన ఇనాం భూములపై నిషేధం...

పాఠశాలలో తండ్రిపేరు తప్పనిసరి అని డిమాండ్‌ చేయకుండా చూడండి ` విముక్తి

అమరావతి, పాఠశాలలో చేర్చే సమయంలో తప్పనిసరిగా తండ్రి పేరు మాత్రమే నమోదు చేయాలని ‘‘పాఠశాలల యాజమాన్యాలు’’ చేస్తున్న డిమాండ్‌ల వల్ల వందలాది మంది బాలల భవిష్యత్తు అందకారంలో పడిందని, వెంటనే ‘‘రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్‌’’ జోక్యం చేసుకొని బాలల భవిష్యత్తు కాపాడాలని అక్రమ రవాణా భాదిత మహిళలు మరియు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -