Tuesday, May 21, 2024

Amaravthi

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులు

రెస్క్యూ టీమ్‌ను అభినందిస్తూ జగన్‌ ట్వీట్‌ అమరావతి : ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి....

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

పరిశ్రమలకు అనుమతులు, వసతులపై కలెక్టర్లు దృష్టి సారించాలి రాష్ట్రంలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు శ్రీకారం క్యాంప్‌ కార్యాలయంలో కొత్త పరిశ్రమలకు సీఎం జగన్‌ శంకుస్థాపన అమరావతి : పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని సిఎం జగన్‌ అన్నారు.. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ...

క్లీనింగ్‌ యంత్రాలను ప్రారంభించిన సిఎం జగన్‌

క్యాంప్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభం అమరావతి : క్లీనింగ్‌ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది....

తెలంగాణలో ఓటేసిన వారు ఎపిలో వేయరాదు

ఒకరికి ఒకేచోట ఓటుండేలా చూడాలి 16 లక్షల మంది వరకు రెండుచోట్లా ఓట్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు అమరావతి : ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర...

కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు

అన్ని కోణాల్లో విచారించాం కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఎ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది....

వారం రోజుల్లో కులగణన పూర్తి

27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం భారీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అమరావతి : రాష్ట్రంలో కులగణనను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇదో అద్భుత ప్రాజెక్ట్‌ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సిఎం జగన్‌ సంకల్పంతో దీనిని పూర్తి...

రైతులను కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం : నారా లోకేశ్‌

అమరావతి : రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కామెంట్స్‌ నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్‌ విూటింగ్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో...

ఈ నెల 28న చంద్ర గ్రహణం..

మూసివేయనున్న శ్రీశైల ఆలయం.. అమరావతి : పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 7...

పోస్టుల భర్తీపై ఏపీపీఎస్సీ ముందు జాగ్రత్త!

పైసలిస్తేనే పరీక్షలు.. ఏపీ సర్కారుకు తేల్చి చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అమరావతి : ‘‘ముందు డబ్బు చేతిలో పెట్టండి తర్వాత ఏర్పాట్లు చేస్తాం’’- ఇదీ కొద్ది నెలల కిందట సీఎం జగన్‌ హాజరయ్యే సభ నిర్వహణకు ఈవెంట్‌ మేనేజర్లు పెట్టిన కండిషన్‌. పనిచేసిన తర్వాత డబ్బులు ఎప్పుడిస్తారోనన్న అనుమానం జగన్‌ హయాంలో బాగా పెరిగిపోయింది. అందుకే...

ప్రియుడి కోసం రూ.6 కోట్ల విలువైన బంగారం దొంగతనం..

నమ్మి నాన బోస్తే…. పుచ్చి బుర్రలయ్యాయి..అనే సామెతను నిజం చేసిన వైనం.. అమరావతి : విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని అనే యువతి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావని పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు.. గౌరవపరమైన చక్కటి ఉద్యోగం.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -