Tuesday, May 14, 2024

akbaruddin

కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?

లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు హైదరాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్‌ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డితో అక్బరుద్ధీన్‌ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. లండన్‌...

వైఎస్‌ఆర్‌ జెంటిల్‌మెన్‌

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్‌ఆర్‌ పాత్ర మేము ఈ పార్టీకి బీ టీమ్‌ కాదు.. ప్రాణాలైనా విడుస్తాం.. బీజేపీతో కలువం బీఆర్‌ఎస్‌ హయాంలో పాతబస్తీ అభివృద్ధి ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డికి అక్బరుద్దీన్‌ కౌంటర్‌ విద్యుత్‌ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత...

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రవీ ఎన్నిక

సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్‌ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష అభినందిస్తూ సిఎం రేవంత్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, కెటిఆర్‌ల ప్రసంగం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా...

నగర సమస్యలపై సీఎం రేవంత్‌ సవిూక్ష

సవిూక్షకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నగర సమస్యలపై అధికారులు, మంత్రులతో పాటు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సవిూక్షించారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్‌ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డితో సమావేశానికి వచ్చే ముందు ఎంఐఎం ఎమ్మెల్యే...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -