Sunday, May 12, 2024

aeroplane

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

రైళ్లు, విమానాల రాకపోకల్లో ఆలస్యం న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కప్పుకుంది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్‌...

కప్పేసిన పొగమంచు..

మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తరభారతం జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 విమానాలు, 25 రైళ్ల రాకపోకలకు ఆలస్యం పొగమంచు ఢిల్లీని అతలాకుతలం చేసింది. మొన్నటివరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం చలితో వణుకుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు...

ముంబై చేరుకున్న లెండ్‌ విమానం

నాలుగు రోజుల నిర్బంధం అనంతరం విముక్తి ముంబై : మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్‌ అయింది. మొత్తం 276 మంది ప్రయాణికులతో విమానం...

వెళ్తున్న విమానం నిలిపివేసిన అధికారులు

విషయం పై స్పందించిన భారత్‌ మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు...

2024 గగన్‌యాన్‌కు ఇస్రో సంసిద్దత

మానవరహిత విమాన పరీక్షలకు సిద్దం ఇస్రో చైర్మన్‌ సోమ్‌ నాథ్‌ వెల్లడి బెంగళూరు : 2024లో గగన్‌ యాన్‌ మిషన్‌కు అంతా సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ మానవ రహిత విమాన పరీక్షలకు ఇస్రో సిద్ధమవుతోంది. మొదటి డెవలప్‌ మెంట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ తయారీ చివరి దశలో ఉన్నందున...

550 విమానాలు రద్దుచేసిన ఇండిగో

చెన్నై : మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం వర్షం తెరిపినివ్వడంతో రన్‌వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మధ్యాహ్నం...

తమిళనాట తుఫాన్‌ బీభత్సం

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం నీటమునిగిన ఎయిర్‌ పోర్టు విమానరాకపోకలు రద్దు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి పాఠశాలలకు సెలవుల ప్రకటన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం చెన్నై : తుఫాన్‌ ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరమంతా వరదలు ముంచెత్తుతున్నాయి. మిగ్జాం తుఫాన్‌ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో గట్టి ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు...

శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల దుర్మరణం

మెదక్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం...

వాతావరణం బాగాలేక 18 విమానాలు దారి మళ్లింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ లో శనివారం వెదర్‌ సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్‌, లక్నో, అహ్మాదాబాద్‌, అమృత్‌సర్‌కు మళ్లించినట్లు అధికారులు చెప్పారు. లో విజుబిలిటీ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.

సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఘటన మధ్యాహ్నం 2.47కి కూలిపోయిన విమానం విమానం కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన కోస్ట్ గార్డ్స్ అమెరికాకు చెందిన యుద్ధ విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -