Thursday, May 16, 2024

Aadab Hyderabad

విరాట్‌ కోహ్లీకి డక్‌ అనే పదం అస్సలు నచ్చదు..

స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తమ టీ20 పున రాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్‌ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో...

ఉస్మాన్‌ ఖవాజాకు తప్పిన ప్రమాదం!

ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్‌ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్‌ పేసర్‌ షమర్‌ జోసెఫ్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్‌ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు...

ప్రాక్టీస్‌లో లెఫ్ట్‌, రైట్‌ దంచేస్తోన్న షమీ..

వన్డే ప్రపంచకప్‌ 2023 తర్వాత రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ టీమ్‌ ఇండియా తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. టోర్నీ సందర్భంగా షమీ చీలమండ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతను పటిష్ట ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్‌ తర్వాత,...

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌..

రూ.4 లక్షలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్‌, ఐటీ స్టాక్స్‌ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 496 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద...

అమెజాన్‌ మినీటీవీ హస్ట్లర్స్‌

గాద్‌ కా ఖేల్‌ ట్రైలర్‌ను అందిస్తోంది విశాల్‌ వశిష్ట, సమీర్‌ కొచ్చర్‌, మహర్షి దవే, అంజలి బరోట్‌, అనురాగ్‌ అరోరా ప్రధాన తారా గణంగా రెయిన్‌ షైన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ నిర్మించిన హస్ట్లర్స్‌ జుగాడ్‌ కా ఖేల్‌ 24 జనవరి 20 24 నుండి అమెజాన్‌ షాపింగ్‌ యాప్‌, ప్లేస్టోర్‌, ఫైర్‌ టీవీలో...

‘‘ప్రపంచ సదస్సులో రైతుల ఆత్మహత్యలు’’

గత మూడు రోజులుగా స్విట్జర్లాండ్‌ పర్యటనలో భాగంగా దావోసులో జరిగిన ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సు వేదికగా (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఔజుఖీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సదస్సులో మాట్లాడుతూ నేను రైతు బిడ్డను వ్యవసాయం మా సంస్కృతి, కష్టపడి, చెమటోడ్చి పనిచేసే మానవ వనరులు మాకున్న పెద్ద ఆస్తి. సమాజానికి...

ఆజ్ కి బాత్

మనం ఎలా బ్రతకాలి అంటే..మన చావుని చూసి స్మశానం కూడా ఏడవాలి..మన పాడే మోయడానికి జనం పోటీ పడాలి..ఎలా బ్రతకాలో ఎవరిని అడగకు..ఒంటరిగా నీ ఆలోచనలతో బ్రతికే మార్గం నేర్చుకో..నిన్ను విమర్శించేవాళ్లను నీవు పట్టించుకోకు..వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు..విమర్శలు వస్తున్నాయంటే నీ విలువ పెరుగుతుందని అర్థం చేసుకో..ఒకరిని నమ్మి ఏ పని అప్పజెప్పకు..బతుకు భారం...

ఇంటికోసం కలకన్నాను

ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని పీఎం ఆవాసయోజన్‌ ప్రారంభంలో మోడీ.. 22న ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు షోలాపూర్‌ : చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఓ ఇల్లు కావాలని ఆలోచించా..కానీ అవకాశం రాలేదు… అంటూ ప్రధాని మోడీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్‌లో ప్రధానమంత్రి...

ఇరిగేషన్‌ శాఖలో భారీ స్కాం

రూ. 94 వేల కోట్లు ఖర్చు చేసి ఎవ్వరికి నీరిచ్చారు 18వేల కోట్లు ఇంట్రెస్ట్‌లు, 9వేల కోట్లు అప్పులు అన్పైడ్‌ బిల్ల్స్‌ ఇరిగేషన్‌లో భారం.. రాష్ట్రానికి చుక్క నీళ్లు తీసుకురాలేదు.. బీఆర్‌ఎస్‌ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కృష్ణా గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు నిబంధనలు పాటించని అధికారుల పై చర్యలుంటాయి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ :...

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జశ్విత కన్స్ట్రక్షన్స్‌ మోసాలు అవినీతి అధికారుల అండదండలతో పెట్రేగిపోతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌ కాసులకు కక్కుర్తి పడి చట్టవిరుధంగా అనుమతులు ఇస్తున్న హెచ్‌ఎండిఎ అధికారులు అనుమతులను రద్దు చేసిన కమిషనర్‌.. అయినా ఆగని నిర్మాణాలు సామాన్యులను నిండా ముంచుతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌ యాజమాన్యం జాతీయ బీసీ కమిషన్‌ స్పందించి అనుమతులు రద్దు చేసిన వైనం అయినా కూడా రిజిస్ట్రేషన్లు ఎలా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -