తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలంగాణ పిసిసిఅధ్యక్షున్ని ఇరికించేందుకే తెరపైకి ఓటు కు నోటు..
కల్వకుంట్ల కవిత, మెగా కృష్ణారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టుపైఈడి - సిబిఐ చర్యలు ఎందుకు తీసుకోరు..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలను దారి మళ్లించడానికి భయానక పరిస్థితులు సృష్టించాలని బిఆర్ఎస్, బిజెపి సమైక్యంగా కుట్రలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ...
ఈ క్రమంలోనే తాజాగా భారత్కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ సంస్థ ఎమ్ఎక్స్మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్ను తీసుకొచ్చింది. ఎంఎక్స్వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో సర్క్యూలర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఏప్రాన్ మౌంటెడ్ క్రోమ్ స్లేటెడ్...
బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ఎకరా భూమి ఇచ్చినడాక్టర్ రామయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు
సూర్యాపేట : 2014కు ముందు పాలించిన పాలకుల హయాం లో నిరాదారణ కు గురైన బ్రాహ్మణులను ,రైతులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట 5వ...
సూర్యాపేట సమగ్ర శిక్ష నిధుల గోల్ మాల్ వ్యవహారంలోకాంట్రాక్టు ఉద్యోగి అనుసూరి రమేష్ని తొలగిస్తూ ఉత్తర్వులు..
ఈ వ్యవహారంపై పలు కథనాలు ప్రచురించిన ‘ఆదాబ్ హైదరాబాద్’..
బాల బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన ఉద్యోగి..
అతన్ని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు..
హైదరాబాద్ : సూర్యాపేట సమగ్ర శిక్ష అభియాన్ లో జరిగిన నిధుల గోల్ మాల్ గురించి, ఆదాబ్...
ఈనెల 28 భేటీ కానున్న మంత్రివర్గం..
ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై చర్చ..
ప్రభుత్వ డీఏ పంపుపై సమాలోచన..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రాధాన్యతసంతరించుకున్న కేబినెట్ మీట్..
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేటినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రి...
చంఢీగడ్ : ప్రస్తుతం ఎవరూ పక్షులను పట్టించుకోవడం లేదు. కానీ, అక్కడక్కడ పక్షి ప్రేమికులు ఇప్పటికీ కనిపిస్తుంటారు. చంఢగీడ్కి చెందిన ఓ వ్యక్తి పక్షుల కోసం ఏకంగా అంబులెన్స్ని ఏర్పాటు చేసి.. ఎన్నో పక్షుల్ని రక్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్కి చెందిన మన్జిత్సింగ్కి పక్షులంటే ఎంతో ఇష్టం. అతను ఓ ప్రయివేటు స్కూల్లో డ్రాయింగ్...
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఐఎల్సీఏ-4 ఈవెంట్లో ఆమె ఈ మెడల్ సొంతం చేసుకున్నది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆమె ఈ మెడల్ను గెలుచుకున్నది. భోపాల్లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్లో ఆమె సెయిలర్గా శిక్షణ పొందింది. ఈవెంట్లో ఆమె 32 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్కు...
లక్నో : దేశంలో తొలి సీ-295 మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్బేస్లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 20న సీ-295 విమానం గుజరాత్లోని వదోదరలో ల్యాండ్ అయింది. స్పెయిన్లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించిన అనంతరం కొద్దిరోజులకే...
భారీ మందుపాతర స్వాధీనం చేసుకున్న పోలీసులు..
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ దాడులకు ప్రణాళిక రూపొందించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుర్ఖెడ సబ్ డివిజన్...
ఇద్దరు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారుల ఆరా..
రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఎంక్వయిరీ..
పాల్గొన్న 12 మంది సభ్యుల టీమ్..
థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదన్న న్యాయస్థానం..
మొత్తం రెండు సెషన్స్ లో 6 గంటలపాటు విచారణ..
అమరావతి : తొలి రోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారణ ముగిసింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్, కిలారి రాజేష్, పీఏ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...