Saturday, May 18, 2024

aadaab news

ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు తమ ఆస్థి, అప్పుల వివరాలు శాసన సభ స్పీకర్ కు సమర్పించాలి..

364 వ నిబంధనల ప్రకారం ఇది తప్పని సరి.. శాసన సభ సెక్రెటరీకి లేఖ వ్రాసిన న్యాయవాది మామిండ్ల మహేష్.. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాలలోని 364వ నిబంధనను శాసనసభ దృష్టికి తీసుకుని వస్తూ న్యాయవాది మామిండ్ల మహేష్.. ఒక లేఖ రాశారు.. ఈ నియమం శాసనసభ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల...

కార్తీ.. సర్దార్‌ 2 క్రేజీ అప్‌డేట్‌..

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా టాలెంటెడ్‌ యాక్టర్లలో ఒకడు హీరో కార్తీ.. ఈ టాలెంటెడ్‌ హీరో పీఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌ సర్దార్. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. కార్తీ-పీఎస్ మిత్రన్‌ టీం ఇప్పటికే ఈ సూపర్ హిట్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌ సర్దార్‌ 2...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు గత కొంత కాలం గా సాగుతూ వున్నాయి. కాసులకు కక్కుర్తిపడి న ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యులు వారి కను సన్నల లోనే ఈ రాకెట్ నడుస్తుందని తెలుస్తోంది . వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రెండు నెలల క్రితం పక్క సమాచారం తో హన్మకొండ గోపాల్...

రానున్నది మధ్య తరగతి భారతమా…!

భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న తరుణాన దేశ జనాభాలో 2047 నాటికి మధ్య తరగతి వర్గాల జనాభా 102 కోట్లకు చేరుతుందని, నాటి దేశ జనాభా 166 కోట్లలో 61 శాతం మిడిల్‌ క్లాస్‌ వర్గాలు ఉంటారని ‘‌పీపుల్స్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్జ్యూమర్‌ క్లాస్‌ (ప్రైస్)’ అనే సంస్థ విడుదల...

తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

మీరు పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.వై.ఆర్. ఫంక్షన్ హాల్ లో మంగళవారం రోజు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు స్థానిక ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో భారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, స్థానిక...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -