Tuesday, April 30, 2024

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

తప్పక చదవండి

హైదరాబాద్, విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలుర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 160 కోట్లు , బడంగ్ పేట్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో బడంగ్ పేట్ కార్పోరేషన్ బీ.ఆర్.ఎస్. అధ్యక్షులు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, సోషల్ మీడియా అధ్యక్షులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు