హైదరాబాద్, విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలుర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 160 కోట్లు , బడంగ్ పేట్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో బడంగ్ పేట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...