Tuesday, April 16, 2024

education minister

దగాకోరు కాంగ్రెస్‌ను నమ్మొద్దు

కాంగ్రెస్‌లో ఎవరో సిఎం అభ్యర్థో ఇంత వరకు తెలీదు సబితకు ఎలాంటి గర్వం లేదు ఈ జనాన్ని చూస్తుంటే సబిత గెలుపు ఖాయం : సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో...

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల….

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదలకానుంది. గతేడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకాలేదు. అయితే.. మొత్తం 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు.. త్వరలో...

తమిళనాడులో ఈడీ అలజడి..

ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,ఆయన కుమారుడి నివాసాలపై దాడులు.. లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం.. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్.. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు...

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

హైదరాబాద్, విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలుర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 160 కోట్లు , బడంగ్ పేట్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో బడంగ్ పేట్...

జాతీయ జెండా చేతబూని తెలంగాణ 2 కే రన్ లో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి 2 కే రన్ ను ప్రారంభించారు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎంతో...

కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది.దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానంను ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటించడం ఒకేసారి ఉన్నత చదువులు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -