Saturday, July 27, 2024

అక్టోబర్ 6న ఆత్మీయ సమ్మేళనం..

తప్పక చదవండి
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం..
  • గడ్డం శ్రీనివాస్ యాదవ్.. గోశామహల్ భారసా సీనియర్ నేత,
    మాజీ గ్రంథాల చైర్మన్….

హైదరాబాద్ : గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని…. టిక్కెట్ ఎవరికి వస్తోందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అన్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్..
టిక్కెట్ గందరగోళం పరిస్థితి నెలకొంది…. పేపర్లలో కూడా కొందరి పేర్లు వస్తున్నాయి… ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ పెండింగ్ లో ఉన్నాయి.
అక్టోబర్ 6వ తేదీని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 10వేల మందితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తాం.. నాకు టిక్కెట్ లేదని కొంతమంది చెప్పుకుంటున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నాయకత్వానికి నిరూపించుకోవాలి. దళిత వాడలలో నిద్ర… జాబ్ మేళా, ఉచిత డిగ్రీ సీట్లు ఇవ్వడంతో పాటు… రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాను. భారసా అధిష్టానం సర్వే ఎవరికి వస్తే వారికే టిక్కెట్ ఇవ్వాలి.. గోశామహల్ నియోజకవర్గంలో భాజపాను ఓడించడం ఏకైక లక్ష్యం.గా పనిచేస్తాను. గోశామహల్ లో భాజపాను ఒడిస్తే రాష్ట్ర భాజపా కార్యాలయానికి తాళం పడుతుంది.. భారసా అధిష్టానం టిక్కెట్ కేటాయిస్తే గోశామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి బంగారు పళ్లెంలో పెట్టి కానుకగా ఇస్తాను. 11 లక్షల విలువ చేసే ముందుగానే బంగారు పళ్లెం చేయించి మీడియా ముందు ప్రదర్శన.
10 వేల మందికి వరల్డ్ ఫెమాస్ ప్యారడేజి బిర్యానీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు