Thursday, May 16, 2024

goshamahal

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే కేసీఆర్‌ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్‌ చేతులెత్తేస్తుంది దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్‌ ఎమ్మెల్యే కె. రాజాసింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫాంహౌస్‌...

అక్టోబర్ 6న ఆత్మీయ సమ్మేళనం..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం.. గడ్డం శ్రీనివాస్ యాదవ్.. గోశామహల్ భారసా సీనియర్ నేత,మాజీ గ్రంథాల చైర్మన్…. హైదరాబాద్ : గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని…. టిక్కెట్ ఎవరికి వస్తోందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అన్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్..టిక్కెట్ గందరగోళం పరిస్థితి నెలకొంది…. పేపర్లలో కూడా కొందరి పేర్లు వస్తున్నాయి… ఐదు నియోజకవర్గ...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కృతజ్ఞతలు..

అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్.. కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్‌హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -