స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న
ఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనే
తిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైన
బిసిలు బిచ్చగాళ్లు కాదు.
ఓట్లు వేసే యంత్రాలు కాదు..
పల్లకీలు మోసే బోయిలు కాదు..
జిందాబాద్ లు కొట్టే కార్యకర్తలు కాదు..
రాజకీయ బానిసలు కాదు..
రాజ్యాధికారంలో భాగస్వాములు బిసిలు..
ఓ బీసీ మేలుకో నీ రాజ్యాన్ని నువ్వే ఎలుకో..
- కోట్ల వాసుదేవ్..