Tuesday, May 14, 2024

తెలంగాణ

దావోస్‌లో పెట్టుబుడల వేటలో సిఎం రేవంత్‌

ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం 2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం 1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు హైదరాబాద్‌ : దావోస్‌ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు...

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌

రోడ్డు ప్రమాద ఘటనలో కేసు నమోదు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో...

హైదరాబాద్‌లో ఆదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడి

రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన సంస్థ దావోస్‌ వేదికగా సిఎం సమక్షంలో ఎంవోయూలు హైదరాబాద్‌ : అదానీ గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు...

కాసుల పండుగ

ఆర్టీసికి కలసివచ్చిన సంక్రాంతి రద్దీ ఈ నెల 13న రూ.12 కోట్ల ఆదాయం ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణం రూ. 9కోట్లు దాటిన మహిళల జీరో టిక్కెట్లు ఫ్రీ బస్పు...

పరిశ్రమల వేట

హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ దావోస్‌ వేదికగా ఏర్పాటుకు సి4ఐఆర్‌ సమక్షంలో ఒప్పందం బయో ఏషియా`2024 సదస్సులో ఫిబ్రవరి 28న ప్రారంభం ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా...

త్రిముఖ పోరుమూడు ఎంపీ స్థానాలపైనే ప్రధాన పార్టీల నేతల గురి

ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ మల్కాజ్‌గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ను బరిలోకి.. పార్టీ ఆఫీస్‌లకుక్యూ కడుతున్న అశావాహులు రసవత్తరంగా మారిన పార్లమెంట్‌ రాజకీయం లోక్‌సభ సీటుపై ఆశలు...

సారీ నేను రాలేను.. ఏమనుకోకండి

ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది అందుచేత విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపిన కవిత సుప్రీం...

తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌ రెడ్డిది కీలకభూమిక

నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల నివాళి హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కేంద్ర...

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం

కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో...

ఆర్టీసీకి పెరగనున్న ఆదాయం

ఉమ్మడి జిల్లా నుంచి పలు ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రీజియన్‌లో సంక్రాంతి పండగ వారం రోజుల్లో భారీగా ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఈ సారి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -