Thursday, May 16, 2024

జాతీయం

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల…

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌...

కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం

స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ త్రిసూర్‌ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా...

జపాన్‌పై ప్రకృతి కోపం

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం...

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య

టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరు గుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి...

అయోధ్య ‘రామయ్య’

ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ...

రష్యాతో మా బంధం ఎప్పటికీ ధృఢమైనదే

ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్‌ న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌...

అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం

వివరాలు వెల్లడించిన బిజెపి నేత అర్జునమూర్తి చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి...

బంగ్లాదేశ్‌ ఆర్థికవేత్త మహ్మద్‌ యూనస్‌కు జైలు

కార్మిక చట్టాల ఉల్లంఘనపై కోర్టు చర్య ఢాకా : బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ (83)కు కోర్టు సోమవారం ఆరు...

అజహార్‌ మసూద్‌పై బాంబుదాడి?

చనిపోయి ఉంటాడన్న అనుమానాలు లాహోర్‌ : వరల్డ్‌ మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాది మసూద్‌ అజహార్‌(55) మృతి చెందాడని ప్రచారం సాగుతోంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన...

71 లక్షల వాట్సాప్‌ అకౌంట్లపై వేటు

న్యూఢిల్లీ : మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గతేడాది నవంబర్‌ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్‌ చేసినట్లుగా తెలిపింది....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -