Wednesday, May 15, 2024

జాతీయం

నవంబరు 30 సాయంత్రం వరకూ.. ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం

ప్రచారం చేయడం, ప్రచురించడం కూడా చేయరాదు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వివిధ తేదీల్లో ఎన్నికలు నవంబరు 7న ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌ డిసెంబరు...

బెంగళూలో అర్ధరాత్రి ప్రాణభయంతో పరుగులు

బెంగళూరు : ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే...

ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్‌!

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్‌ మొదలుకుని...

అన్ని రాజకీయ పార్టీలకు బాండ్లు జారీ కావా?

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీల మనుగడ వాటికి అందే విరాళాల విూదే ఎక్కువ గా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో...

ఇక ఆదాయం రాని డీసీసీబీలు మూత

ముంబై : కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే.. పెద్దగా ఆదా యంరాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌...

డిసెంబరు 31లోగా శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే) వర్గాలకు ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై డిసెంబరు 31లోగా చెందిన నిర్ణయం...

క్రౌడ్‌ ఫండింగ్ వైపు కాంగ్రెస్‌ చూపు

న్యూఢిల్లీ : దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిధుల...

ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం!

విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రకటన బాధిత కుటుంబాలకు జైశంకర్‌ పరామర్శ న్యూఢిల్లీ : ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను విదేశాంగ మంత్రి జైశంకర్‌ పరామర్శించారు....

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార...

ఈడి విచారణకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -