న్యూఢిల్లీ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్...
స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు
ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
త్రిసూర్ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా...
పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య
బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు
టోక్యో : జపాన్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం...
ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ...
ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
వివరాలు వెల్లడించిన బిజెపి నేత అర్జునమూర్తి
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి...
చనిపోయి ఉంటాడన్న అనుమానాలు
లాహోర్ : వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడని ప్రచారం సాగుతోంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...