Friday, May 3, 2024

జాతీయం

దేశంలో అలజడి రేపుతున్న డెంగీ కేసులు..

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటిదాకా 95 వేల డెంగీ కేసుల నమోదు.. 91 మంది మరణించినట్లు తెలిపిన అధికారులు.. ఇప్పటికే కావలసిన కిట్స్ అందజేశాం: కేంద్ర ఆరోగ్యశాఖ...

కవితకు రిలీఫ్‌

సుప్రీంకోర్టులో భారీ ఊరట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ తదుపరి విచారణ నవంబర్‌ 20కి ఈడీ సమన్లు జారీచేయొద్దని ఆదేశం న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ...

కాంగ్రెస్‌ పార్టీ తుప్పు పట్టిన ఇనుము

వర్షంలో పెడితే పూర్తిగా నాశనమే! మధ్యప్రదేశ్‌ను పేద రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్‌ హయాంలో చాలా రంగాల్లో వెనకబాటు మధ్యప్రదేశ్‌ కార్యకర్తల మహాకుంభ్‌లో మోడీ మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లో చాలా కాలం పాటు...

భారత వైమానిక దళంలో సీ-295

లక్నో : దేశంలో తొలి సీ-295 మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్‌ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌...

5 రోజులే గడువు

పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా… న్యూఢిల్లీ :...

దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు

పాట్నా : బీహార్‌ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు...

బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.0గా...

గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం..!

భారీ మందుపాతర స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి పెట్టిన...

జమిలి ఎన్నికలపై అత్యున్నత కమిటీ ప్రాథమిక సమావేశం..

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన మీటింగ్.. హాజరైన కమిటీ సభ్యులు.. మీటింగ్ కు హాజరు కానీ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్.. జమిలి ఎన్నికలపై న్యాయనిపుణుల సలహాలు...

ఉదయనిధికి సుప్రీం షాక్

న్యూఢిల్లీ : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు...
- Advertisement -

Latest News

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...
- Advertisement -