Monday, December 11, 2023

క్రైమ్ వార్తలు

ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపిన వ్యక్తి..

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్‌తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని...

పేస్ బుక్ పరిచయం.. ప్రమాదంగా మారింది..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు...

పల్నాడు జిల్లాలో పెను విషాదం..

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి...

అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్..

బాచుప‌ల్లి అరబిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న నెల‌కొంది. ప‌రిశ్ర‌మ‌లో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో...

ఎల్బీనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 కార్లు దగ్ధం.. !

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు...

కూతురుని 25 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి..

భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో...

రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో 25 మందికి గాయాలు..

కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల...

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...

ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ స్కాం..

సైబ‌ర్ నేరాల‌పై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న పెంచుతున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయాకులే టార్గెట్‌గా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ‌ర్...

తల్లిదండ్రులను తోబుట్టువులను అంతమొందించిన యువకుడు..

ఒక యువకుడు తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్‌ చేయడంతో వారిని చంపినట్లు...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -