సర్కార్ బడులంటే గింత చులకనా.!
పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు
ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు
బిల్లుల చెల్లింపుల్లో కమీషన్
టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్
క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే
ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు
రోజులో కేవలం రెండు నుంచి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు....
నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...
విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని...
రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత
ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి
మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి
మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం..
రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్ రాత్రికి రాత్రే డంప్ చేస్తున్న మిల్లర్లు!
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్.ఆర్ రైస్ ఇండస్ట్రీ జిమ్మిక్కులు..
2021-22 సీజన్ కు చెందిన 2 కోట్ల...
సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్..
సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు
సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..!
కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.?
మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..?
సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కఅవుట్ చేస్తోంది. పెండింగ్...
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ కథేంటి..?
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే లిక్కర్ మార్ట్లు
బీజేపీ పెద్దలతో సంతోష్కు ఏమైనా ఒప్పందాలున్నాయా..?
కవిత అరెస్ట్తో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం
బీఆర్ఎస్ పార్టీ అంతర్మథనానికి ముగింపు ఎప్పుడు..?
ఢిల్లీ లిక్కర్ స్కాం లో వందకోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...