Monday, May 13, 2024

Yamunanadhi

జల దిగ్బంధంలో ఢిల్లీ

యుమునా నది మళ్లీ మహోగ్రరూపం ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోన్న యమునా రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకల నిలిపివేత ఘజియాబాద్‌ను ముంచెత్తిన హిండన్‌ నది వరదనీరున్యూఢిల్లీ : ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దిల్లీలో యమునమ్మ మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది.. 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో...

మహోగ్ర రూపం దాల్చిన యమునమ్మ..

ప్రమాద స్థాయిని దాటేసిన యమునా నది.. 205.75 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటీ విడుదల ముప్పు ముంగిట్లో ఢిల్లీతో సహా పలు ప్రాంతాలు..న్యూ ఢిల్లీ : యమునా నది మరోమారు డేంజర్ మార్కును దాటేసింది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -