సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర మహిళా సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ ఈ మహిళా సదస్సుకు దాదాపు ఒక లక్ష మంది స్వయం సహాయక...
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
మిర్యాలగూడ : మేమేం పాపం చేశాం… రోజు కూలీ చేసుకునే కూలీలం… కక్షగట్టి మా మూడు బజార్లకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ ఆగ్రహిస్తూ బుధవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట 36 38 వార్డులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి...
ఆకాశంలో సగం అతివ అంటూ ఒకవైపు పొగడ్తలతో స్త్రీలను ముంచెత్తడం, మరోవైపు స్త్రీలపై అణచివేత కొనసాగించడం ద్వంద్వ నాలుకల ధోరణికి అద్దం పడుతున్నది.స్త్రీలను శారీరకం గా, మానసికంగా హింసించి ఆనందించడం మానవ లక్షణాలు కోల్పోయిన దుర్మదాంధులు చేసే వికృత క్రీడలో ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలపై ఇంకా అనేక అరాచకాలు, అత్యాచా రాలు...
గన్ పార్టీ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు జరిగిన ప్రదర్శన..
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటంతో వెల్లువెత్తిన ఆనందోత్సవాలు..
హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.. ఆదివారం సాయంత్రం...
టెహ్రాన్ : డ్రెస్ కోడ్ను ఉల్లంఘించిన మహిళలు, బాలికల విషయంలో జైలు శిక్షలు, జరిమానాలను పెంచే వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనుచితంగా దుస్తులు ధరించిన వారు ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. ఈ చట్టం అమలు తీరును, ఫలితాలను మూడేళ్లపాటు పరిశీలించనున్నారు....
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
హైదరాబాద్ : విశాల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ, లింగ వివక్షరహిత సమాజ నిర్మాణం దిశగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన మహిళా చట్టాలపై సదవగాహన కల్పించడం అదొక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని సంకల్పించడం మహోన్నతమైనదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీజనరల్ కోటాలో 345 మంది ఎంపికతొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు..
న్యూ ఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/లో...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...