చదువు పేరుతో యువకుడికి చిత్రహింసలు
పనిచేయించుకుంటూ అరాచకం
పక్కవారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
యువకుడిని విడిపించి..సత్తారు వెంకటేశ్ అరెస్ట్
విజయవాడ : ఆంధప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం సహా అనేక నేరాల కింద కేసు...
ఎంపి జివిఎల్ వ్యాఖ్యలపై లెఫ్ట్ మండిపాటు
మండిపడ్డ రామకృష్ణ, బివి రాఘవులు
విజయవాడ : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ , కాంగ్రెస్ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంధ్రప్రదేశ్లో...
నమ్మి నాన బోస్తే…. పుచ్చి బుర్రలయ్యాయి..అనే సామెతను నిజం చేసిన వైనం..
అమరావతి : విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని అనే యువతి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావని పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు.. గౌరవపరమైన చక్కటి ఉద్యోగం.....
1.70 లక్షల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
హైదరాబాద్ : అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు లక్షా 70...
అమరావతి : విజయవాడలో సోమవారం రోజు ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడుగా నియమితులైన సిద్దవరం యానదయ్యని ఆత్మీయ సన్మానం చేసిన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో...
అక్కడే కోర్టుకు సబ్మిట్ చేసే ప్రక్రియను పూర్తి చేసి, వైద్య పరీక్షలు నిర్వహించనున్న పోలీసులు
3వ అదనపు జిల్లా ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును హాజరుపరిచే అవకాశం
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్లో చంద్రబాబును ఏ1గా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడును విజయవాడకు...
చంద్రబాబు నిజాయితీ కలిగిన రాజకీయనేత
విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యాఖ్య
విజయవాడ : తాను టిడిపిలోనే ఉన్నానని,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని...
రచయితను సన్మానించిన కలెక్టర్
విజయవాడ : తెలుగు భాషాభిద్ధికి,సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణి అభినందనీయురాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రముఖ రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణిని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఘనంగా సత్కరించారు. ఆగస్టు 29వ తేదిన గిడుగు వెంకట రామూర్తి...
ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్ అందుకుంది.
గతంలోనే గోల్డ్ రేటింగ్ పొందడం విశేషం
విజయవాడ రైల్వే స్టేషన్ ఐజీబీసీ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్గా అత్యున్నత “ప్లాటినం రేటింగ్” సర్టిఫికేషన్ను పొందింది. ఈ రేటింగ్ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన అత్యున్నత రేటింగ్ విజయవాడ రైల్వే స్టేషన్కు లభించినట్లయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఐజీబీసీ...
21 అమరావతికి రానున్న బిజెపి నేతవిజయవాడఆంధ్రప్రదేశ్ బీజేపీకి సేవలు అందించేందుకు తెలంగాణ సీనియర్ నేత బండి సంజయ్ సిద్ధమయ్యారు. జగన్ ప్రభుత్వంపై అవిూతువిూకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది....