న్యూఢిల్లీ : కొవిడ్19 వ్యాక్సిన్ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడిరచింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేల్చింది. దీనికి సంబంధిం చిన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మర...
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణభయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ, వ్యాక్సీన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్-19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నవజాత శిశువు నుంచి నిండు ముసలి వరకు అందరం అవసరాన్ని బట్టి టీకాలు వేయించుకుంటున్నాం. చేతులు కాలాక ఆకులు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...