లక్నో : ఏసీ వేసుకుని డాక్టర్ నిద్రించడంతో.. ఓ ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. కైరణా ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శనివారం ఇద్దరు శిశువులు జన్మించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ పసిపాపలను ఇద్దరిని...