తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలలోని కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,950 మంది భక్తులు దర్శించుకోగా 20,463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75...
దర్శనానికి 15 గంటల సమయంతిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 7 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.బుధవారం రోజున 71,122 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు....
తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...