Friday, May 17, 2024

telangana elections

తెలంగాణలో రేపే సింగరేణి ఎన్నికలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం : తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికల్లో భాగంగా ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 13...

గెలిచిన “మార్పు ” నినాదం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సోనియమ్మకు అంకితం.. ‘‘టీపీసీసీచీఫ్‌ రేవంత్‌రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కేసీఆర్‌ను ఆయన భాషలోనే తిడుతూ.. అక్రమలను ఎండగడుతూ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. మరోపక్క పార్టీలోని అసంతృప్త నాయకులను ఏకతాటిపైకి తేవడంలోనూ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌...

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల మార్పు జరుగుతోంది కెసిఆర్‌ అధికార దుర్వినయోగంపై కన్నేయండి సిఇవో వికాస్‌ రాజ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం...

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌

రంగంలోకి దిగిన కర్నాటక డిప్యూటి డికె తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసే పనిలో కెసిఆర్‌ సంచలన ఆరోపణలు చేసిన శివకుమార్‌ బెంగళూరు : 3న ఆదివారం తెలంగాణ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక...

ఈవీఎంలో భవితవ్యం..

ముగిసిన తెలంగాణ ఎన్నికలు 65 - 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌.. ఫలితాల ప్రకటన గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ మొరాయించిన చోట ఈవీఎంల మార్పు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు...

7 అంశాల బర్రెలక్క మేనిఫెస్టో

తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానన్న శిరీష నిరుద్యోగ భృతి కోసం పోరాడతానని ప్రతిన తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. ఎన్ని డిగ్రీలు చదివినా.. ఏం లాభం ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలేదు.. అందుకే బర్లు కాసుకుంటున్నా.. అంటూ సోషల్...

తెలంగాణ కోసం పదేళ్లుగా కష్టపడ్డా

ఎవడో మళ్లీ వస్తే ఆగం అవుతాం..ఆలోచించండి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించింది ఉద్యమానికి కరీంనగర్‌ ఎన్నో విజయాలు అందించింది 1969లో 400 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్‌ గతంలో నన్ను బాధ పెట్టారు.. ఈసారి అలా జరగొద్దు దేశ ప్రజాస్వామ్యంలో పరిణతి ఇంకా రావాలి ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలుగా జమాబందీలు బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణను...

జనసేనకు షాకిచ్చిన ఎలక్షన్‌ కమిషన్‌

హైదరాబాద్‌ ; జనసేన పార్టీకి ఎలక్షన్‌ కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీకి గ్లాస్‌ గుర్తును కేటాయించలేదు. ఆ సింబల్‌ ను రిజర్వ్‌లో పెట్టడంతో జనసేన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ బలం ఉన్న...

స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న జంపింగ్‌ జంపాగ్‌లు

చివరి నిమిషంలో గోడ దూకుతున్న నేతలు గోడదూకే నేతలతో మూడు పార్టీలకు తలనొప్పులు ఆశించిన టిక్కెట్లు రాకపోవటంతో వేరే పార్టీలకు మారుతున్న వైనం మూడు పార్టీలకు పెద్దస్థాయిలో ఓటు బ్యాంకుకు దెబ్బ హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో చిత్ర విచిత్రలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం ఒక పార్టీ కండువా కప్పుకున్న నేతలు సాయంత్రం కల్లా ఆపార్టీలో ఉంటాడనే నమ్మకం లేకుండాపోయింంది. దీంతో...

కాంగ్రెస్‌లో ముదురుతున్న టిక్కెట్ల రచ్చ

రోజూ గాంధీభవన్‌ దగ్గర నిరసన, రాస్తారోకోలు నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలకు అసంతృప్తుల ఆందోళనలు బిఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్న కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌కు కలిసివస్తున్న ప్రస్తుత పరిణామాలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.ఈసారి తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం శాయశక్తులా కృషి చేస్తుంది. టి పిసిసి రేవంత్‌రెడ్డి కూడా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -