Wednesday, May 1, 2024

srivaru

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ముఠా గోపాల్..

తిరుమల: కుటుంబ సమేతంగా శనివారం రోజు కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ముషీరాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ.. ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత.. ముషీరాబాద్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జయసింహ..

తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం..

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమల : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధి చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. చక్రస్నానం...

శ్రీవారి ఆలయంపై విమానం..

మూడు నెలల వ్యవధిలో ఇది నాలుగో సారి.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తజనం.. ఆగ మాగ మవుతున్న ఆగమ శాస్త్రం.. ఇది దోషం అంటున్న పండిత గణం.. తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్న ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు.. తిరుమల : దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన...

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073...

తిరుమలలో భక్తుల బసకు మొబైల్ కంటైనర్లు..

గురువారం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్‌ను జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని...

జూలై 11న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నేపథ్యంలో 11న బ్రేక్ దర్శనాల ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు కూడా స్వీకరించబడవని ,ఈ విషయాన్ని భక్తులు...

టీటీడీకి వాహనం విరాళం..

తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు రూ.14 ల‌క్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వహించి, వాహ‌నం తాలూకు తాళలను, డాకుమెంట్లను ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ...

జూలై నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం...

తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటలు..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వ దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,879 మంది భక్తులు దర్శించుకోగా 29,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల...

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...
- Advertisement -

Latest News

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం కోర్టు స్టే...
- Advertisement -