మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాంగోపాల్ పేట్ : సనత్ నగర్ నియోజవర్గంలో తన గెలుపు లాంచమే నని….. మెజారిటీ కోసమే ఈ సమరం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సోమవారం నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
హైదరాబాద్ : ఓబీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టాలు తీసుకు రావాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, అదేవిధంగా బిల్ కోసం సబ్ కోటా ఉండాలని తీర్మానం చేశామని ఆనాటి నుండి కేసీఆర్ బీసీ ల ఉద్యమానికి సపోర్ట్ చేశారని తెలంగాణ టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...