హైదరాబాద్ : సోమవారము అయోధ్య నుండి శ్రీరామ అక్షింతలు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకోవడం జరుగుతుందని అక్కడి నుండి తుక్కుగూడ మీదుగా శోభాయాత్రగా బయలుదేరి కర్మానట్ హనుమాన్ దేవాలయనికి చేరుకుంటాయి. అక్కడ పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో యజ్ఞం మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ అక్షింతలు ప్రతి హిందూ కుటుంబానికి చేరవేయడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి...