Saturday, April 20, 2024

rtc

కాసుల పండుగ

ఆర్టీసికి కలసివచ్చిన సంక్రాంతి రద్దీ ఈ నెల 13న రూ.12 కోట్ల ఆదాయం ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణం రూ. 9కోట్లు దాటిన మహిళల జీరో టిక్కెట్లు ఫ్రీ బస్పు జర్నీ కావటంతో పెరిగిన రద్దీ హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో...

పల్లెకు పయనమైన ప్రజలు

హైదరాబాద్‌ విజయవాడ హైవేపై రద్దీ సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న జనం టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్‌ సంక్రాంతికి 4484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సంక్రాంతి పండుగకు ప్లలెలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో ఉంటున్న వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ...

ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం

80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం...

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ఏబీవీపీ

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు చేగుంట మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం...

ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదు అని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు...

ఆ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్‌ కారణం కాదు..

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడిరగ్‌ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. బస్సులో 42 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని...

నాగార్జునను అరెస్టు చేయాలి

తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు. హైదరాబాద్‌ : తెలుగులో సక్సెస్‌ ఫుల్‌ టాక్‌ తో దూసుపోయిన ఏకైక షో బిగ్‌ బాస్‌.. ఇప్పటివరకు ఏడు సీజన్‌ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్‌ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని...

బీసీ బంధుకు బ్రేక్‌

తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తాం త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం ఆర్టీసీ పూర్తి స్థాయిలో విలీనం కాలేదు సంక్షేమంలో మార్పులు చూపిస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : త్వరలో బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా పంపిణీని నిలిపివేస్తామన్నారు. బీసీ బంధు ప్రాసెస్‌ను...

ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు నల్సాప్ట్‌ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం హైదరాబాద్‌ : ప్రయాణీ కులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు గాను టీఎస్‌ఆర్‌టీసీ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ ప్రాజెక్ట్‌ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా ముందడుగు వేసింది. డిజిటలైజేషన్‌...

మహిళల భద్రతకు ఆర్టీసీలో ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. బస్సును ట్రాక్‌ చేసేలా ‘గమ్యం’ యాప్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -