84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక..
1,79,459 మంది పరీక్ష రాశారు..
1,50,852 మంది క్వాలిఫై..
ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు..
హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...
దేశంలోనే 3 ర్యాంక్ సాధించిన ఉమా హారతి..
మొదటి, రెండవ స్థానాల్లో ఇషితా, గరిమా..
ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురికి ర్యాంక్స్..
మొదటి నాలుగు ర్యాంక్స్ లో యువతులదే హవా..
న్యూ ఢిల్లీ, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2022 తుది ఫలితాలు మంగళవారం...
రంగం సిద్ధం చేసిన ఎంసెట్ కన్వీనర్..
ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..
ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా..
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 25వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. మే...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...