చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో?
దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా!
ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు
విచారణ చేపట్టని ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు
జిల్లా రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్ల అవినీతిపై ఆదాబ్ పత్రికలో కథనాలు
అయినా స్పందించని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం...
ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు
రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి వెల్లడి
మొయినాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు...
డెత్ రేటుపై అనుమానాలు
అగ్నిమాపక నిబంధనలు నిల్
నో పార్కింగ్, నో ఓపెన్ ఏరియా
అనుమతులు రద్దు చేయాలి
డిమాండ్ చేసిన సీ.జే.ఎస్అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్..హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, సాగర్ రోడ్, బి.యన్. రెడ్డి నగర్లో నిబంధనలు ఉల్లం ఘించి మ్యాక్సీ క్యుర్ ఆస్పత్రి నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఒక్క నెలలోనే ఈ ఆసుపత్రిలో 10 డెత్ రేట్లు...
-చెరువు కట్టలో వెయ్యేళ్ల జైన తీర్థంకర శిల్పాలు, శాసనాలు.. భద్ర పరచాలంటున్న పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగి రెడ్డి
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు రాష్ట్రకూటుల కాలపు జైన తీర్థంకర శిలా ఫలకాలు బిగించబడి ఉన్నాయని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, డా. ఈమని శివనాగి...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...