Thursday, May 16, 2024

raja singh

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ

నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు! పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేస్తానన్న రాజాసింగ్ 2018లోనూ మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినప్పుడు ఇదే వైఖరి ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అక్బరుద్దీన్‌ను...

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే కేసీఆర్‌ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్‌ చేతులెత్తేస్తుంది దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్‌ ఎమ్మెల్యే కె. రాజాసింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫాంహౌస్‌...

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్‌ గెలుస్తు వస్తున్నారు. 2021లో...

తెలంగాణలో బీసీల దమ్మేందో చూపండి

బీసీలను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను తరిమికొట్టండి తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది : రాజాసింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు. తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ...

బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..

ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. గోషామహల్ టికెట్ ఆయనకే కన్ఫర్మ్.. ! పార్టీ విడుదల చేసిన లిస్ట్ లో రాజాసింగ్ పేరు.. నిజమైన రాజాసింగ్ జోష్యం.. సంతోషం వ్యక్తం చేసిన హిందూ అభిమానులు.. హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్‌ భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -