న్యూఢిల్లీ : ఉత్తరాది`దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి గురించి విశ్లేషణ చేయకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని మంత్రి అనురాగ్ అన్నారు. ఇవాళ విూడియాతో...
శంషాబాద్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జయపుర వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ సవిూపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ బిడ్డల...
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్న జలగం
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖను...
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ విూద కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని తాజాగా ఆరోపించారు. ఈ మేరకు పలు విూడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ...
అందుకే పేరు మార్పు వ్యవహారం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
లండన్ ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు రాహుల్ గాంధీ గుప్పించారు. యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విపక్ష ఇండియా కూటమిని చూసి పాలక బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే దృష్టి మళ్లించే...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...