రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత
ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి
మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి
మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...
మోడీ, అమిత్షాల విధానాలు చేటు
బీజేపీది క్రిమినల్ గవర్నమెంట్
ఆదానీకి కట్టబెడుతున్న దేశ సంపద
సిపిఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్ నేతల మండిపాటు
హైదరాబాద్ ; దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల...
ఇది నాకూ ప్రజలకు మధ్య దూరం పెంచుతుంది
సొంత ఎంపిలకు ప్రధాని మోడీ సూచన
న్యూఢిల్లీ : తనను ’ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోదీ గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు. దేశరాజధానిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు సూచన చేశారు. తన పేరుకు ఇలాంటి గౌరవవాచకాలు జోడిస్తే...
రంగంలోకి దిగిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు
త్వరలోనే బయటకు తీసుకురాబోతున్నామంటూ ధీమా వ్యక్తం
సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా
ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్.. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డ్రిక్స్ రంగంలోకి దిగారు. సిల్క్యారాలోని సొరంగం కూలిన ప్రదేశంలో ఆయన తనిఖీలు చేపట్టారు. కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు...
మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా…
ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తాం
చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం
సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడివుంది
మందకృష్ణ మాదిగను అభినందించిన ప్రధాని మోడీ
దళిత సీఎం అంటూ మోసం చేసిన కేసీఆర్
అంబేడ్కర్ను ఓడిరచి అవమానించిన కాంగ్రెస్
మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ వెల్లడి
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా త్వరలో ఓ కమిటీ వేస్తామని...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్
ఈ ఇంజెక్షన్ సింగిల్డోస్ ఖరీదు రూ.17 కోట్లు
ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం
ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్ను ఇస్తారు. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు....
కామారెడ్డి : ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్.. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం అక్కడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు....
తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బిఆర్ఎస్
రాష్ట్రం ఏర్పాడ్డా ఫలాలు సామాన్యులకు అందడం లేదు
మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు
హైదరాబాద్ మోడీ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ’జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు,...
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ ప్రచారం
మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని స్పందన
తెలంగాణలో బీజేపీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ఈ పార్టీలోకి పెద్ద పెద్ద నేతలు చేరారు. ఇప్పుడు కీలక నేతలు కొందరు పార్టీని వీడారు. బీజేపీని చాలా మంది నేతలు వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున...
వారిది ఫెవికాల్ బంధం
బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు
మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్ : బీఆర్ఎస్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...