Sunday, May 12, 2024

ponguleti

ఏం జరుగుతుంది..?

ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశారు.. దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? రిజెక్ట్‌ చేస్తే వాపస్‌ ఎందుకు ఇవ్వరు? కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి? ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు! హైదరాబాద్‌ : భూముల రిజిస్ట్రేషన్‌ కు సంబంధించిన ధరణి పోర్టల్‌ పై...

ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎంఎల్‌ఎలు

హైదరాబాద్‌ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్‌ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌...

వందల మంది బలిదానాలు చేస్తే ఒక్క కుటుంబం మాత్రమే సుఖపడుతుంది : పొంగులేటి

ఖమ్మం ; తిరుమలాయపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ ఎంతో మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు బలిదానం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబం స్వార్ధం కోసం వాడుకుంటోందని పేర్కొన్నారు. 2014కు ముందు కేసీఆర్‌ ఆర్థిక...

ఐటీ అధికారుల ప్రవర్తన సరిగా లేదు

అధికారులు తనిఖీలు చేయాలి గానీ, బెదిరింపులు ఏంటీ? పొంగులేటి ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరించటం దుర్మార్గం ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్‌, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్తన సరిగా లేదని పొంగులేటి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం...

బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌

మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో చేరనున్న జలగం ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి సీనియర్‌ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖను...

గెలిపించండి మీ సంక్షేమం కోసం కాపు కాస్తాం

మున్నూరుకాపు సమావేశంలో తుమ్మల, పొంగులేటి ఖమ్మం : మున్నూరుకాపు సంక్షేమానికి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్‌పార్టీ అని ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పదికి పది స్థానాలను గెలిపించండి. మీ సంక్షేమం కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోఛైర్మన్‌, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు....

పొంగులేటికి దెబ్బ మీద దెబ్బ…

10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు.. హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు.. అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం.. సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి.. భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు.. పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు.. ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...

జులై 2న ఖమ్మం రానున్న రాహుల్..

లక్షలాది మందితో బహిరంగ సభ.. తొడగొట్టిన పొంగులేటి.. (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. ) భారాస (అప్పట్లో తెరాస) అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాయలగారడీలో కేసీఆర్ 'సిద్ధహస్తుడు' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మంలో రాహుల్...

ప్రజలకు సేవచేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు..

ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం.. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -