ఛత్తీస్గఢ్లో రెండో విడత పోలింగ్
70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు
7న 20నియోజకవర్గాల్లో తొలివిడత
పశ్చిమరాయ్పుర్ : నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం భూపేశ్ బఘేల్ ప్రచారం చేయగా.. బీజేపీ తరపున ప్రధాని...