Monday, December 11, 2023

politician

ఎన్నికల ప్రచారంలో ప్రజలను సరుకులుగా ఉపయోగించుకుంటున్న రాజకీయ పార్టీలు..!

తెలంగాణ రాష్ట్రంలో శాశనసభ ఎన్నికలతో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార అవసర నిమిత్తం ప్రజలను ఉదయం నిద్ర లేచిన నుండి రాత్రి సమయం వరకు రోడ్లపై తిప్పుతూ వారి ప్రచారానికి ప్రజలను ఉపయోగించుకుంటున్నారు.పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో ఎన్నికలు కీలకమే ప్రచారం కూడా కీలకమైన విషయమే...

నేటి తరానికి ఆదర్శం .. ధర్మబిక్షం సేవాభావం..

ఆయన స్వాతంత్య్ర సమర యోధులు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు. నిజాం వ్యతిరేక ఉద్యమ కారులు. నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ప్రజా మద్దతుతో ఎన్నికై, అత్యంత సామాన్య జీవితం గడిపిన అసామాన్య నాయకులు. ఆయనే బొమ్మగాని ధర్మబిక్షం.. బొమ్మగాని...

ఆజ్ కి బాత్..

ఒక మనిషి తగ్గుతున్నాడు అంటే..తప్పు చేసినట్లు కాదు..బంధాలకు, మానవత్వానికివిలువ ఇస్తున్నాడని అర్ధం..తప్పు చేయకుండా తలవంచడు..నమ్మకం లేని చోట వాదించడు..ఈ మాటలు ఈనాటి రాజకీయులకువర్తించదు సుమీ.. అవసరానికి తగ్గుతారు..తప్పు చేసినా తప్పించుకుంటారు..ఏ విషయానికీ విలువ ఇవ్వరు..నమ్మకం కలిగిస్తూనే.. వంచన చేస్తారు.. బీవీఆర్ రావు..

ఏమి సేతుర లింగా …!

సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్‌ బ్లాక్‌ అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..? పొమ్మనలేక పొగపెడుతున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం హైదరాబాద్ : హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాకముందు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయిన తెరాస...

నన్ను జైల్లో ఉంచాలని ప్లాన్

జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే వాళ్ల ప్లాన్ అన్న ఇమ్రాన్ లాహోర్ : దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -