ఉభయసభల్లో చర్చకు విపక్షాల పట్టు
మధ్యాహ్నానికి సభలు వాయిదా
సభా సమయం వృధా చేస్తున్నారన్న పీయూల్ గోయల్
మణిపూర్ అంశంపై సోమవారం మరోసారి పార్లమెంటులో గందరగోళం నెలకొంది. మణిపూర్ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. మణిపూర్ అంశంపై...