Sunday, May 12, 2024

newdelhi

ఆకట్టుకున్న తెలంగాణ శకటం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢల్లీిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి తదితర అంశాలను చూపిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. తెలంగాణకు...

బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

ఐదు సహకార బ్యాంకులపై లక్షల్లో జరిమానా న్యూఢిల్లీ : నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్‌ బ్యాంక్‌ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది. చర్యలు తీసుకున్న బ్యాంకుల్లో మన్మందిర్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, పూణేకు చెందిన సన్మిత్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, గుజరాత్‌ మెహసానాకు చెందిన...

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని ఎండగట్టిన సభ్యులు మాక్‌ పార్లమెంట్‌పై మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌కడ్‌ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్న బిజెపి న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంతమంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. మరోవైపు పార్లమెంట్‌లో విపక్షాల...

డ్రోన్లతో శత్రుదేశాలను చెక్..

భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు.. చైనా, పాకిస్తాన్ కు దడ పుట్టించేలా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించినఇండియన్ ఎయిర్ ఫోర్స్.. వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్ కింద డ్రోన్ల ఆపరేషన్.. శాటిలైట్లతో లింక్ ఏర్పాటు.. 35 వేల ఆడుగుల ఎత్తులో ఎగిరే సత్తా వున్న డ్రోన్లు..న్యూ ఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక...

మణిపూర్ ఘటనలను సహించబోము : అమిత్ షా

ప్రతిపక్షాల రాజకీయం ఎంతో సిగ్గుచేటని వ్యాఖ్య.. ఆరున్నరేళ్లుగా కనీసం కర్ఫ్యూ విధించలేదని వెల్లడి.. మొదటి నుండి తాము చర్చకు సిద్ధమని చెప్పాం.. హైకోర్టు తీర్పు తర్వాత ఘర్షణలు జరిగాయని స్పష్టీకరణ.. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో పెల్లుబికిన ఘర్షణలు.. న్యూ ఢిల్లీ : మణిపూర్ హింసాత్మక ఘటనలు సిగ్గుచేటు అని మేం అంగీకరిస్తున్నామని, కానీ విపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు...

ఇండియా అనే పేరుతో ప్రజలనుతప్పుదోవ పట్టిస్తున్నారు.

‘ఇండియా’ అనే పేరు ఈస్ట్‌ ఇండియా కంపెనీలో ఉంది మమ్మల్ని వ్యతిరేకించడమే విపక్షాల ఏకైక అజెండా.. విపక్ష కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ప్రధాని ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. విపక్షాల ధోరణితో వాయిదా పడ్డ పార్లమెంట్‌..న్యూఢిల్లీ : విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన...

అమిత్‌ షాతో బండి సంజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోం మంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బండి, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు బండి వివరించారు. పార్టీలో...

థ్రెడ్స్‌పై యూజర్లకు తగ్గిన ఆసక్తి

న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల యాక్టివిటీ 70 శాతం పడిపోయిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ ఏడాది జులై 7 న థ్రెడ్స్‌లో డైలీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య పీక్‌కు చేరుకోగా, ఆ లెవెల్‌ నుంచి ప్రస్తుతం 70 శాతం తగ్గి 13 మిలియన్‌ యూజర్లుగా...

దేశాన్ని విచ్చిన్నం చేసే భారీ కుట్ర జరుగుతోంది..

ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే.. మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు.. ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం...

పురుషుల బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్‌

ఇండోనేషియా ఓపెన్‌లో ఆడుతూ తుపాను వేగంతో స్మాష్‌ కొట్టిన వైనం మలేషియా ఆటగాడ పేరిట ఉన్న రికార్డు బద్దలుఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌`1000 టోర్నీలో డబుల్స్‌ విభాగంలో ఆడుతున్న సాయిరాజ్‌ కొట్టిన ఓ స్మాష్‌ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్‌ హిస్టరీలో ఇప్పటివరకు ఇంత బలంగా ఎవరూ స్మాష్‌ కొట్టలేదున్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -