జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పులు
కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూప్లియాజ్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి...
సిఇసి బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ...
ఏటా రూ. 2.5 కోట్లు ఆర్జించిన టెక్కీ
న్యూఢిల్లీ : రెండు చేతులా ఆర్జించాలనే కోరికతో ఓ అమెరికన్ టెకీ భారీ స్కెచ్ వేశాడు. రిమోట్ వర్కింగ్లో పై అధికారుల కండ్లు కప్పి రెండేండ్ల పాటు ఒకేసారి రెండు ఉద్యోగాలను చేసి భారీ మొత్తం దండుకున్నాడు. దీంతో అతడు ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక...
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కేసులో మరో ఇద్దరి అరెస్ట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ వెదజల్లడం దేశవ్యాప్తంగా...
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్, అమెరికా దేశాలు కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటున్నామని పరోక్షంగా మిలట్రీపై...
కొత్త వేరియంట్తో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదుగురు చనిపోడం, కొత్త వేరియంట్ ప్రభావం చూపడం కలకలం రేపుతోంది. దేశంలో పలుచోట్ల కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి....
వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు లోక్సభ గ్యాలరీలో అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. దీనివెనక కుట్రదారులను ఛేదించే క్రమంలో దర్యప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించే...
న్యూఢిల్లీ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన 58వ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో దేశీ నియామకాలకు రూ. 23.7 లక్షల అత్యధిక వేతన ప్యాకేజ్ ఆఫర్ చేశారు. ఇక విదేశీ పోస్టింగ్స్కు అత్యధి కంగా రూ. 49.20 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేశారు. ఈ ఏడాది ప్లేస్మెంట్స్లో సగటు...
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్లో అదుపు లోకి తీసుకున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా గత వారమే పోలీస్లు రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని...
అమరుల త్ఆయగం మరువలేనిది
రాష్ట్రపతి, ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : 2001లో జరిగిన పార్లమెంట్ పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...