Wednesday, May 8, 2024

National Testing Agency

ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)- ‘ఆలిండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్‌(ఏఐఏపీజీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కాలేజీల్లో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎ్‌సఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -