కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి
గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ
సురేశ్ గోపి కూతురు పెళ్లికి హాజరు
కొచ్చి : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్టక్చర్ర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ’న్యూ...
నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ
బెంగుళూరుకు సమీపంలోని అనంతలో ఏర్పాటు
అయోద్యతో దేశం రామమయంగా మారిందని వ్యాఖ్య
రాముడు సుపరిపాలనకు ప్రతీక అన్న మోడీ
అనంతపురం : నేషనల్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో...
అటల్ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం
ముంబై : దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్పేయి సెవ్రి` నవాశేవ అటల్ సేతు’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రారంభించారు. పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్లో భాగంగా...
ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోడీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీపై కప్పేందుకు చాదర్ను అందజేశారు. ప్రధాని మోడీ ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిస్తారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం...
మరోమారు ప్రధానిగా మోడీ కావాలని ఆకాంక్ష
దేశం యావత్తూ మోడీకి అనుకూలంగా ప్రజలు
తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్ : దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కిషన్రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల్లోని...
లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామన్న మోదీ
మోదీని జోకర్ గా అభివర్ణించిన మాల్దీవుల మంత్రులు
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...
లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోదీ ట్వీట్
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
తీవ్రంగా స్పందించిన భారత్ ప్రముఖులు, నెటిజన్లు
ఓ మంత్రిని, ఎంపీని సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం
భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను పర్యాటకంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఓ ట్వీట్ చేయగా… మాల్దీవులకు చెందిన రాజకీయ నేతలు ఆ ట్వీట్ ను ఎద్దేవా చేశారు....
స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు
ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
త్రిసూర్ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని త్రిసూర్ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన 2 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళ అభివృద్ధిలో మహిళల సహకారం...
ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్...
అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభం
యోగితో కలసి ప్రారంభించిన ప్రధాని మోడీ
రోడ్షోతో ఆకట్టుకున్న ప్రధాని
అయోధ్య : అయోధ్య రైల్వే స్టేషన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిఎం యోగి ఆదిత్యనాథ్తో కలసి ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే పలు రైళ్లకు కూడా పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ఉన్న స్టేషన్కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...