Friday, May 17, 2024

mlc kavitha

కవితకు రిలీఫ్‌

సుప్రీంకోర్టులో భారీ ఊరట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ తదుపరి విచారణ నవంబర్‌ 20కి ఈడీ సమన్లు జారీచేయొద్దని ఆదేశం న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్‌ 20వ తేదీకి...

ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై తిరు

ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌ : ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో భారత...

ఓ మహిళా మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..

మహిలందరీకి శుభాకాంక్షలు : సబితా ఇంద్రారెడ్డి.. పార్లమెంట్‌లో మహిళ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తంచేసిన విద్యాశాఖ మంత్రి మహేశ్వరం : మహిళ బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బి ఆర్‌ ఎస్‌ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు బిల్లు ఆమోదం కోసం వివిధ...

డబ్బా కొట్టుకోవడం వారికి అలవాటే..

ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు.. కవితావల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది అన్నది హాస్యాస్పదం.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేరు.. ఇప్పుడు కవిత కూడా ఎంపీ కాదు.. హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత వల్లే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందన్న బీ.ఆర్.ఎస్. పార్టీ వారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ లీగల్ టీం మీకు కవచమా?అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడుఅంతా శామిల్ ఉందన్నమాట…వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా? గిరీష్ ధర్మోని..

విచారణకు వెళ్లాల్సిందే..!

కవితకు అల్టిమేటం జారీ చేసిన ఈడీ.. తన కేసుపై సుప్రీంను ఆశ్రయించిన కవిత.. పదిరోజుల సమయం ఇచ్చిన కోర్టు.. న్యూ ఢిల్లీ: బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తమ తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఈడీ తనకు నోటీసులు జారీ...

కేసు తేలాకే..ఈడీ విచారణకు : కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ నోటీసులపై న్యాయ విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తాను...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు..

కేసులో నిందితునిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారాడని వార్తలు రావటంతో.. కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ తర్వాతి రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావటం మరింత ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ నేపథ్యంలోనే అరుణ్ పిళ్లై.. బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి....

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కు బిగుసుకున్న ఉచ్చు..

రేపు విచారణకు రావాలని ఆదేశాలుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ కవిత ఈడీ విచారణకు హాజరు కాగా.. మరోసారి నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశమైంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

సిఎం కెసిఆర్‌ స్పీడ్‌ను తట్టుకునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు

కాంగ్రెస్‌, బిజెపి నాయకులకు విమర్శలు తప్ప.. అభివృద్ధి చాతకాదు : ఎంఎల్‌సి కవితజగిత్యాల : కేసీఆర్‌ స్పీడ్‌ను కాంగ్రెస్‌ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ పార్టీనే అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.జగిత్యాల...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -