Saturday, May 11, 2024

minister thalasani srinivasa yadav

తలసాని ఇలాఖాలో రూ. 200 కోట్ల భూ కుంభకోణం..

(మంత్రి అండదండలతో ఎస్టేట్ భూమికి ఎసరు పెట్టిన నామిశ్రీ ఇన్ఫాస్ట్రక్చర్) 1770 గజాల ఎస్టేట్ భూమి..10,200 గజాలుగా మార్చిన వైనం.. సిసిఎల్ఏ లో స్పెషల్ ఆఫీసర్ సత్య శారదా చక్రం తిప్పినట్టు ఆరోపణలు..? చీఫ్ సెక్రెటరీకి తెలియకుండా ఇదంతా జరిగిందా..? తెలిసే జరిగిందా..! నామిశ్రీ నిర్మించిన టి 19 టవర్స్ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించిందే..? రాణిగంజ్ లోని టి19 టవర్స్...

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ వార్డు 5 పరిధిలోని సంజీవయ్య నగర్‌లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డప్పు దరువులతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనంది తతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ బస్తీ దవాఖానను ప్రారంభించారు....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -