సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజ, సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషాని న్యూడిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా...
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...