Friday, May 10, 2024

mallikarjuna kharge

మోడీ గెలిస్తే.. మరో పుతిన్‌..

మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు.. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

నిరాశలో హస్తం

సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్‌ నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్‌ నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్‌ ముస్తాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్‌ హోదాలు దక్కే అవకాశం..? కొత్త సీఎంకు తెలుపు రంగులో...

రాత్రి ఎనిమిది గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత రాజ్ భవన్‌కు సామాగ్రి తరలింపు రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి...

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం

మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం ప్రజల తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే, రాహుల్‌ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లోను ఆ పార్టీ ప్రభు త్వాలు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై...

సోనియా లేకపోతే..సీఎం కుర్చీ ఎక్కడిది..?

సోనియా లేకపోతే తెలంగాణ రాష్ట్రము వచ్చేది కాదు సోనియా కాళ్లు మొక్కిన తర్వాత రోజే మాట మార్చాడు బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయ్ కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర అప్పు కర్నాటకలో ఐదు గ్యారెంటీలు బేషుగ్గా అమలు చేస్తున్నాం.. కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం...

జెండా ఎగరేయడానికి ప్రజలు గెలిపించాలి కదా..

అహంకారానికి పరాకాష్ట మోడీ.. తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. న్యూ ఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ’వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం’ అన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -