తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ...
బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి మహమూద్ అలీ..బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం అన్నారు.. బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా...
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...