కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది. బీహార్లోని ముజఫర్పూర్లో గల మథురాపూర్ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునితా దేవి కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానికంగా ఉన్న శుభ్కాంత్ క్లినిక్కు వెళ్లింది....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...